28 ఫిబ్ర, 2012

కరుణామయి మదర్ థెరిస్సా....

మహోన్నతమైన వ్యక్తులు ఐదడుగులు వేస్తే ఐదువేల అడుగులవరకు వారి దివ్యత్వం వ్యాపిస్తోంది. అమ్మ మదర్ థెరిస్సా కూడా ఈ కోవకు చెందిందే. ఎక్కడో లెబనాన్‌లో పుట్టిన ఆమె ఇండియాకు వచ్చి భారతీయులందరికే కాదు ఈ ప్రపంచానికే అమ్మ అయింది. దాదాపు 45 ఏళ్లపాటు అనాథలకు, ఆర్తులకు, దీనుల పాలిట దేవతైంది. భారతదేశంలోని కలకత్తాను కేంద్రంగా చేసుకొని ఆ మహనీయురాలు ఆరంభించిన సేవా సంస్థలు నేడు ప్రపంచ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి దీనులను ఆదుకుంటున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి